ETV Bharat / city

మార్చి 7నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ నోటిఫికేషన్

author img

By

Published : Mar 2, 2022, 8:32 PM IST

Assembly Sessions: మార్చి 7వ తేదీ నుంచి ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు.

Assembly Sessions to be started in andhra pradesh
మార్చి 7నుంచి ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభం

Assembly Sessions: మార్చి 7వ తేదీన ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

7వ తేదీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 7వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగనున్నాయి.

ఇదీ చదవండి:

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.