సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్రం ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని సేకరించింది(ap govt raised another Rs 1,000 crore through security bonds). రిజర్వ్ బ్యాంకు ద్వారా ప్రభుత్వం ఇవాళ మరో వెయ్యి కోట్ల రూపాయల విలువైన సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది(raised another Rs 1,000 crore through security bonds). 17 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 18 ఏళ్ల కాల పరిమితితో మరో రూ. 500 కోట్లు సెక్యూరిటీ బాండ్లను వేలం వేశారు. తీసుకున్న వెయ్యి కోట్ల మొత్తానికి 7 శాతం చొప్పున వడ్డీని చెల్లించేలా ఈ బాండ్లను జారీ చేశారు.
ఇదీ చదవండి..
Petrol Prices: రూ. 10 తగ్గిస్తే ధరలు తగ్గించినట్లేనా: హోంమంత్రి సుచరిత