ETV Bharat / city

AMARAVATHI FARMERS: మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై కేసులు!

author img

By

Published : Nov 8, 2021, 12:57 PM IST

అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగించాలని నినదిస్తూ.. పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం రెండు కేసులు నమోదుచేశారు.

two-cases-have-been-registered-against-farmers-making-mahapadayatra
మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై రెండు కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ కు.. అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగించాలని నినదిస్తూ.. పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6వ తేదీన విధి నిర్వహణలో ఉన్న తనపై రైతులు దాడి చేశారంటూ.. కానిస్టేబుల్ చంద్రానాయక్ ఫిర్యాదు మేరకు.. పర్చూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. చిననందిపాడులో అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ మరో కేసు నమోదైంది.

ఇదీ చూడండి: Amaravati padayatra: కడలి తరంగంలా.. అమరావతి ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.