ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

author img

By

Published : May 10, 2022, 5:00 PM IST

TOP NEWS
ప్రధాన వార్తలు @5PM

.

  • దిశ మార్చుకున్న 'అసని'.. రాష్ట్రంలో అతిభారీ వర్షాలకు ఛాన్స్!
    తీవ్ర తుపానుగా కొనసాగుతున్న "అసని".. దిశ మార్చుకుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు సాయంత్రంలోగా మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తప్పు చేస్తే ఎవరినీ వదలం.. చేయలేదని నిరూపించుకోగలరా? : మంత్రి బొత్స
    పదో తరగతి పేపర్‌ను వాట్సాప్‌లో పంపి మాస్ కాపీయింగ్‌కు యత్నించారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో సీఎం జగన్​ను కలిసిన మంత్రి బొత్స.. పదోతరగతి పేపర్‌ లీకేజీ కేసులో నారాయణ అరెస్టు, ఇతర అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టు:​ చంద్రబాబు
    మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అరెస్టును తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరిస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి
    రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గడంతో పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీవారి పరకమణిలో చోరీ.. పోలీసుల అదుపులో నిందితుడు
    శ్రీవారి ఆలయ పరకమణిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు తితిదే అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదు?'
    దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పునఃపరిశీలన పూర్తి చేసే వరకు ఈ చట్టం కింద చర్యలు తీసుకోకుండా రాష్ట్రాలను ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బైక్​కు దారి ఇవ్వలేదని.. కర్రలతో కొట్టి బస్సు డ్రైవర్​ దారుణ హత్య
    ద్విచక్రవాహనానికి దారి ఇవ్వలేదని ఓ వ్యక్తిని కొట్టిచంపారు దుండగులు. మహారాష్ట్ర పుణెలోని ఆంద్​గావ్​లో జరిగిందీ ఘటన. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పుతిన్ పిలుపుతో రష్యా సేనల దూకుడు.. ఆ దాడుల్లో 44మంది మృతి
    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ డే ప్రసంగం అనంతరం.. ఆ దేశ సేనలు ఉక్రెయిన్​పై భీకరంగా దాడులు చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పరిశ్రమలపై దృష్టిపెట్టాయి. కాగా, రెండు నెలల క్రితం రష్యా చేసిన బాంబు దాడుల్లో 44 మంది చనిపోయినట్లు తాజాగా వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహేశ్‌-రాజమౌళి సినిమా షూటింగ్​పై విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ
    సూపర్​స్టార్​ మహేశ్‌బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాపై క్లారిటీ ఇచ్చారు రచయిత విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సినిమా మొదలవుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 41 ఏళ్ల వయసులో హీరోయిన్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
    'సొంతం', 'జెమినీ' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న ఒకప్పటి ముద్దుగుమ్మ నమిత. 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ... త్వరలోనే తల్లి కాబోతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.