ETV Bharat / city

వరద పోటు.. భద్రాద్రిలో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక

author img

By

Published : Aug 20, 2020, 11:09 AM IST

rising-flood-flow-to-godavari-again-at-bhadrachalam-kothagudem-district
భద్రాద్రిలో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక

గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 19 అడుగుల మేర తగ్గి ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి నది ప్రవహిస్తోంది.

గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 19 అడుగుల మేర తగ్గి ప్రవహిస్తోంది. ఉదయం 9 గంటలకు 44 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి నది ప్రవహిస్తోంది.

వరుసగా కురుస్తోన్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా వస్తోంది. మొదటి ప్రమాదం హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు.

ఇదీ చూడండి :

భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నిర్వహణపై ఇంకా రాని స్పష్టత

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.