ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 21-06-2022

author img

By

Published : Jun 21, 2022, 6:58 AM IST

NEWS TODAY
నేటి ప్రధాన వార్తలు

..

  • అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • నేటి సాయంత్రంతో ముగుస్తున్న ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం..
  • ప్రధానితో త్రివిధ దళాధిపతుల ప్రత్యేక సమావేశం
  • కర్నాటకలో ప్రధాని మోదీ పర్యటన..
  • నేడు విచారణకు రావాలని రాహుల్‌గాంధీకి ఈడీ సమన్లు
  • మనీలాండరింగ్‌ కేసులో నేడు విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర మంత్రి అనిల్‌కు ఈడీ సమన్లు
  • సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవం
  • భారత్​-నేపాల్​ మధ్య 'శ్రీరామాయణ యాత్ర' రైలు ప్రారంభం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.