ETV Bharat / city

మందడం దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

author img

By

Published : Dec 1, 2020, 5:57 PM IST

MANDADAM
MANDADAM

మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వైకాపా నేతల దిష్టిబొమ్మలు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

మందడం దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ కొన్ని సంఘాల వారు... తెదేపా నేతల దిష్టిబొమ్మలు ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు వైకాపా నేతల దిష్టిబొమ్మలు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశంపై పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం లోపు అక్కడి దిష్టిబొమ్మలను తీయిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

ఇదీ చదవండి
సీఎం జగన్​పై 3 పిటిషన్లు: రెండింటిని కొట్టేసిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.