ETV Bharat / city

ఈ-లోక్ అదాలత్ ద్వారా హైకోర్టులో.. ఒకేరోజు 187 కేసులు పరిష్కారం

author img

By

Published : Sep 20, 2020, 5:17 AM IST

E-Lok Adalat cases
E-Lok Adalat cases

హైకోర్టులో తొలిసారి ఈ - లోక్ అదాలత్ నిర్వహించి ఒకే రోజు 187 కేసులను పరిష్కరించారు. కరోనా సమయంలో ఈ - లోక్ అదాలత్ ద్వారా వ్యాజ్యాల పరిష్కారానికి సహకరించిన వారికి హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు చెప్పారు.

ఏపీ హైకోర్టులో తొలిసారి ఈ - లోక్ అదాలత్ నిర్వహించి ఒకే రోజు 187 కేసులను పరిష్కరించారు. మోటారు వాహన ప్రమాదాలకు సంబంధించి హైకోర్టులో ఈ - లోక్ అదాలత్ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి , జస్టిస్ ఎన్. జయసూర్య నేతృత్వంలో బెంచు 187 కేసుల్ని పరిష్కరించాయి. కరోనా సమయంలో ఈ - లోక్ అదాలత్ ద్వారా వ్యాజ్యాల పరిష్కారానికి సహకరించిన వారికి హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: పోలవరం బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.