ETV Bharat / city

దిల్లీ చేరుకున్న సీఎం జగన్​.. కాసేపట్లో కేంద్రమంత్రులతో భేటీ!

author img

By

Published : Jun 10, 2021, 11:33 AM IST

Updated : Jun 10, 2021, 2:04 PM IST

cm jagan
సీఎం జగన్​

ముఖ్యమంత్రి జగన్​ గన్నవరం ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి జగన్.. దిల్లీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరిన సీఎం.. ఇవాళ, రేపు దేశ రాజధానిలో పర్యటిస్తారు. కాసేపట్లో.. కేంద్ర మంత్రులు జావడేకర్, షెకావత్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.

కేంద్రమంత్రులతో సమావేశంలో పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, ఆర్థిక సహాయాలపై చర్చించనున్నారు. అనంతరం సీఎం జగన్​... రేపు మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

సంబంధిత కథనం:

Jagan Delhi Tour: నేడు దిల్లీకి సీఎం జగన్.. అమిత్​ షాతో భేటీ

Last Updated :Jun 10, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.