ETV Bharat / city

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై సర్వే..ఉత్తర్వులు జారీ

author img

By

Published : May 21, 2020, 1:20 PM IST

ap govt
ap govt

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీతో సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై మరో సర్వే చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సేవలను వినియోగించకోనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యారంగంలో సంస్కరణలపై తక్కువ నిడివి ఉన్న షార్ట్‌ ఫిల్మ్‌లు రూపొందించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రముఖ ఆంగ్ల ఛానల్ ఎన్డీటీవీకి అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి:

ఇకపై విమానం ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.