ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 547 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Jan 6, 2022, 6:55 PM IST

Ap corona cases latest: రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 547 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు.

Ap corona cases latest
రాష్ట్రంలో కొత్తగా 547 కరోనా కేసులు.. ఒకరు మృతి

Ap corona cases latest: రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 547 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు.తాజాగా.. మరో 128 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 33,339 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 కరోనా కేసులు యాక్టివ్​లో ఉన్నాయి.

Ap corona cases latest
రాష్ట్రంలో కొత్తగా 547 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఇదీ చదవండి : CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.