ETV Bharat / city

పరిషత్ పోరు: ఉదయం 11 గంటలకు 21.65 శాతం పోలింగ్

author img

By

Published : Apr 8, 2021, 12:03 PM IST

ఏపీ స్థానిక ఎన్నికలు 2021
ANDHRA PRADESH PARISHAD ELECTIONS

రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఓటర్లు బారులు తీరగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25.96 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 15.05 శాతంగా ఉంది.

  1. శ్రీకాకుళం 19.32
  2. విజయనగరం 25.68
  3. విశాఖ 24.14
  4. తూ.గో. 25.00
  5. ప.గో. 23.40
  6. కృష్ణా 19.29
  7. గుంటూరు 15.85
  8. ప్రకాశం 15.05
  9. నెల్లూరు 20.59
  10. కర్నూలు 25.96
  11. అనంతపురం 22.88
  12. కడప 19.72
  13. చిత్తూరు 24.52

ఇదీ చదవండి

లైవ్ ఆప్​డేట్స్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.