- గుడ్న్యూస్.. మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు
Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
- తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి
Central Minister to Tirumala: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి.. తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతిసారీ కొత్త ఉత్సాహం, స్ఫూర్తి లభిస్తాయని ఆయన చెప్పారు.
- అనంతలో 'సామాజిక బస్సు యాత్ర'.. పలువురు ముందస్తు అరెస్ట్
Arrests in Ananthapuram: అనంతపురం జిల్లాలో మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సందర్భంగా వివిధ వర్గాల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. మనుషులకు సంకెళ్లు వేసినా, మనసులకు వేయలేమనే సంగతి గుర్తించాలని ఆయా సంఘాల నాయకులు అన్నారు.
- Kidnap: కుటుంబాన్ని కిడ్నాప్ చేయబోయారు.. కానీ చివరకు
Kidnap: ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్ చేయాలనుకున్నారు. కానీ, అది అందని ద్రాక్షే అని అర్థమైన వారికి.. దొరికిన వారే చాలనుకుని ఇద్దరు పిల్లల్ని కారులో ఎక్కించుకున్నారు. అసలు కుటుంబం మొత్తాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో.. తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
- జైలుకెళ్లొచ్చిన 'హీరోయిన్' దంపతులకు పాలాభిషేకం
హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్ అయి, ఇటీవల విడుదల అయిన మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ రాణా దంపతులకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. 36 రోజుల తర్వాత శనివారం అమరావతిలోని తన సొంత ఇంటికి చేరుకున్న ఎంపీ నవనీత్ రాణా, రవి రాణాకు పాలాభిషేకం చేశారు స్వాభిమాన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు.
- అయోధ్యకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
UP accident: ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బహ్రైచ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
- రాష్ట్ర ప్రభుత్వం 'కేజీఎఫ్' ప్లాన్.. వర్కౌట్ అయితే కనక వర్షమే!
Gold exploration: బిహార్ రాష్ట్ర ప్రభుత్వం కేజీఎఫ్ తరహాలో బంగారం మైనింగ్కు ప్రణాళికలు రచిస్తోంది. దేశంలోనే భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే తేల్చిన క్రమంలో ఆ దిశగా చర్యలు చేపట్టింది. బంగారం నిల్వల గుర్తింపు, మైనింగ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
- 22 మందితో వెళ్తూ విమానం మిస్సింగ్.. పావు గంట ప్రయాణం కోసం ఎక్కితే...
నేపాల్కు చెందిన తారా ఎయిర్లైన్స్ 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం ఆచూకీ గల్లంతైంది. విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పఖోరా నగరం నుంచి కొండ ప్రాంత పట్టణం జోమ్సోమ్కు 15 నిమిషాల ప్రయాణం కోసం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయన్నారు.
- హైదరాబాద్, విజయవాడలో ఆదివారం బంగారం, వెండి ధరలు ఇలా..
Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి రూ.52,770కు చేరింది. కిలో వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది.
- IPL final 2022: ఈ ఫైనల్స్ వెరీ స్పెషల్.. ఎందుకంటే?
IPL final 2022: ఐపీఎల్ లీగ్ పతాక ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్ కప్పు కోసం అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి.