ETV Bharat / bharat

తల్లీకూతుళ్లను నరికి చంపిన సైకో కిల్లర్​- ప్రాణభయంతో పరార్​- ఇంతకుముందు కూడా! - Husband Kills Wife And Children

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 9:36 AM IST

Updated : Mar 29, 2024, 2:49 PM IST

Husband Kills Wife And 5 Children
Husband Kills Wife And 5 Children

Husband Kills Wife And Children : మహిళతో, ముగ్గురు పిల్లలను కత్తితో దారుణంగా నరికి చంపాడు ఓ సైకో కిల్లర్​. ఈ దారుణ ఘటన బిహార్​లోని తూర్పు చంపారన్​ జిల్లాలో జరిగింది.

Husband Kills Wife And Children : బిహార్​లోని తూర్పు చంపారన్ జిల్లాలో కట్టుకున్న భార్య, కన్న కూతుళ్లను కిరాతకంగా కత్తితో కడతేర్చాడో సైకో కిల్లర్​. కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ప్రాణ భయంతో పారిపోయాడు. అంతకుముందు కూడా నిందితుడు తన కుమార్తెల్లో ఒకరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated :Mar 29, 2024, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.