తెలంగాణ

telangana

కొండచరియలు విరిగిపడి.. 21మంది మృతి

By

Published : Oct 20, 2021, 8:32 AM IST

landslide
కొండచరియలు

నేపాల్​లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైంది.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్​ చిగురుటాకులా వణికిపోతోంది. వానలు కారణంగా కొండ చరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు.

మరో 24 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'డెల్టా' వేరియంట్​లో కొత్త రకం వైరస్.. ఆ దేశంలో విజృంభణ

ABOUT THE AUTHOR

...view details