ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కన్నులపండువగా తిరుమల శ్రీవారి పౌర్ణమి గరుడవాహన సేవ

By

Published : Feb 27, 2021, 10:31 PM IST

తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవ ఘనంగా జరిగింది. వాహన మండపం నుంచి ఊరేగింపుగా తిరుమాఢ వీదుల్లో విహరించిన స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణలతో కర్పూర హారతులు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details