రాష్ట్ర వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు... వివిధ రూపాల్లో గణనాథులను తయారు చేసి, భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. మొక్కజొన్నలు, వంకాయలు, వెల్లుల్లి, బాదంపప్పు, జీడి పప్పు, చామ దుంప, కొబ్బరి చిప్పలు వంటి వాటితో రూపొందించిన వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.