మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన శాండ్ ఆర్ట్ కళాకారుడు శ్రీనివాస్ ప్రత్యేక చిత్రాన్ని రూపొందించారు. భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా.. పీవీ చేపట్టిన విప్లవాత్మక విధానాల్ని ఆయన నేపథ్య గాత్రంతో వివరించారు. తెలుగువారి ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన మహనీయుడని కీర్తించారు.
TAGGED:
Pv narasimha rao