ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కమనీయం.. పద్మావతీ శ్రీనివాసుడి పరిణయోత్సవం

By

Published : May 23, 2021, 12:40 PM IST

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మూడు రోజుల పాటు తిరుమలలో వైభవంగా జరిగాయి. సుందరంగా అలంకరించిన పెళ్లి మండపంలో.. నిత్య కల్యాణమూర్తులైన స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details