రాజంపేటలో అండర్-18 జాతీయ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో వచ్చే నెల 26 నుంచి జాతీయ వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఇన్ఫాంట్ జీసస్ పాఠశాలలో నిర్వహించే ఈ పోటీలకు సంబంధించి వసతి, క్రీడా ఏర్పాట్లు ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాజంపేటలో అండర్-18 జాతీయ వాలీబాల్ పోటీలు
కడప జిల్లా రాజంపేటలో జనవరి 26 నుంచి అండర్-18 జాతీయ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. 6 రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నందున... ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
క్రీడా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి
ఇన్ఫాంట్ జీసస్ పాఠశాలలో వసతి ఏర్పాట్లు పరిశీలించారు. జనవరి 26 నుంచి ఆరు రోజులపాటు నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానున్నారు. వారు ఉండడానికి వసతి ఏర్పాటుతో పాటు వారి ప్రాంతాలకు చెందిన వంటకాలను అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీచూడండి.కడప కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా
Intro:Ap_cdp_48_27__vo_rajamperalo_jateeya valiball potilu_Av_Ap10043
k.veerachari, 9948047682
రాజంపేటలో అండర్-18 జాతీయ వాలీబాల్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో వచ్చే నెల 26 నుంచి జాతీయ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు.. ఈ మేరకు స్థానిక ఇన్ఫాంట్ జీసస్ పాఠశాల లో నిర్వహించే పోటీ లకు సంబంధించి క్రీడా ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లపై ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇన్ఫాంట్ జీసస్ పాఠశాలలో వసతి ఏర్పాట్లు పరిశీలించారు. జనవరి 26 నుంచి ఆరు రోజులపాటు నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు దేశములోని అన్ని రాష్ట్రాల నుంచి యువతీ, యువకుల జట్లు రానున్నాయని ఆయన తెలిపారు. వారు ఉండడానికి వసతి ఏర్పాటుతో పాటు వారి ప్రాంతాలకు చెందిన వంటకాలను వారికి అందించనున్నట్లు వివరించారు.
Body:రాజంపేటలో జనవరి 26 నుంచి జాతీయ వాలీబాల్ పోటీలు
Conclusion:1.ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి
2. ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి
k.veerachari, 9948047682
రాజంపేటలో అండర్-18 జాతీయ వాలీబాల్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో వచ్చే నెల 26 నుంచి జాతీయ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు.. ఈ మేరకు స్థానిక ఇన్ఫాంట్ జీసస్ పాఠశాల లో నిర్వహించే పోటీ లకు సంబంధించి క్రీడా ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లపై ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇన్ఫాంట్ జీసస్ పాఠశాలలో వసతి ఏర్పాట్లు పరిశీలించారు. జనవరి 26 నుంచి ఆరు రోజులపాటు నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు దేశములోని అన్ని రాష్ట్రాల నుంచి యువతీ, యువకుల జట్లు రానున్నాయని ఆయన తెలిపారు. వారు ఉండడానికి వసతి ఏర్పాటుతో పాటు వారి ప్రాంతాలకు చెందిన వంటకాలను వారికి అందించనున్నట్లు వివరించారు.
Body:రాజంపేటలో జనవరి 26 నుంచి జాతీయ వాలీబాల్ పోటీలు
Conclusion:1.ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి
2. ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి