ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లు: స్వరూపానంద

By

Published : Dec 25, 2022, 9:06 PM IST

Other Religion Targeting Tribal People To changes The Religion: గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. హిందూమతం వర్ధిల్లాలంటూ నినాదాలు చేయించారు.

శారదా
Sharda

Other Religion Targeting Tribal People To changes The Religion: గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని పాడువాలో గురుదేవా ఛారిటబుల్‌ ట్రస్టుతో కలిసి గిరిజనులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. భగవద్గీతతోపాటు రగ్గులు పంపిణీ చేశారు. గిరిజనులతో రామనామ జపం చేయించారు. హిందూమతం వర్ధిల్లాలంటూ నినాదాలు చేయించారు.

గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు: స్వరూపానందేంద్ర

గిరిజన సంపద దోపిడీకి గురవుతోంది.. అడ్డుకున్న ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారు.జైళ్లలో మగ్గిపోతున్న ఆదివాసీలకు విముక్తి కల్పించేందుకు తక్షణం గిరిజన జిల్లాల్లో కోర్టులు ఏర్పాటు చేయాలి. మైదాన ప్రాంత వాసుల దోపిడీని అరికట్టడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావాలి-స్వరూపానంద, శారదా పీఠాధిపతి

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details