ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారుల మధ్య వాగ్వాదం... డీసీపై ఇసుక పోసిన అసిస్టెంట్ కమిషనర్

By

Published : Aug 5, 2021, 1:06 PM IST

విశాఖ జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌పై అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి ఇసుక పోశారు.

అధికారుల మధ్య వాగ్వాదం
అధికారుల మధ్య వాగ్వాదం

అధికారుల మధ్య వాగ్వాదం

విశాఖ జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌పై అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి ఇసుక పోశారు. కార్యాలయంలోనే ఉన్న పుష్పవర్దన్‌పై ఇసుక పోయడంతోపాటు ఆయన దుస్తులపైనా, కార్యాలయ దస్త్రాలపైనా ఇసుకపడింది.

ABOUT THE AUTHOR

...view details