ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించిన తితిదే

By

Published : Aug 5, 2020, 11:59 AM IST

రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలకు తితిదే వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను మూల బృందావనం వద్ద ఉంచి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు పూజలు నిర్వహించారు.

raghavendra swamy aradhanotsavalu
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించిన తితిదే

కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి.. 349వ ఆరాధనోత్సవాల సందర్భంగా మధ్యరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆరాధనోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను అందుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు.. మూల బృందావనం వద్ద ఉంచి పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details