ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.. విద్యుదత్పత్తి నిలిపివేసిన అధికారులు

By

Published : Aug 17, 2021, 9:38 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం ఇన్​ఫ్లో 21,121 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో అధికారులు విద్యుదుత్పత్తి నిలిపివేశారు.

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం ఇన్‌ఫ్లో 21,121 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 879.80 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. గరిష్ఠ నీటినిల్వ 215 టీఎంసీలుకు గాను.. ప్రస్తుత నీటినిల్వ 187.70 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేసిన అధికారులు.. వరద ప్రవాహం తగ్గడమే అందుకు కారణంగా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details