ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మండలి బుద్ధప్రసాద్​కు కేశినేని పరామర్శ

By

Published : Apr 15, 2020, 3:45 PM IST

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్​ను ఎంపీ కేశినేని నాని, తెదేపా నేతలు పరామర్శించారు.

బుద్ధ ప్రసాద్​కు కేశినేని పరామర్శ
బుద్ధ ప్రసాద్​కు కేశినేని పరామర్శ

మాజీ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్​ను ఎంపీ కేశినేని నాని, తెదేపా నాయకులు పరామర్శించారు. అనారోగ్యంతో మండలి బుద్ధప్రసాద్ తల్లి ప్రభావతి దేవి ఇటీవలే మృతిచెందారు. అవనిగడ్డలోని ఆయన ఇంటికి వెళ్లిన కేశినేని నాని... ప్రభావతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details