ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

By

Published : Aug 14, 2020, 11:32 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండల పరిధిలో జరిగింది.

two persons killed in road accident guntoor
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి


గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలోని బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే వారిద్దరూ అన్నదమ్ములు అని తెలిసింది. మృతులు నల్గొండ జిల్లా వాడపల్లి గ్రామానికి చెందినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details