ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 6, 2020, 3:24 PM IST

Updated : Mar 6, 2020, 5:35 PM IST

కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నర్సింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విద్యార్థిని వసతి గృహం భవనం పైనుంచి దూకింది. ఇది గమనించిన వసతిగృహ సిబ్బంది, తోటి విద్యార్ధులు ఆమెను జీజీహెచ్​కు తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Last Updated :Mar 6, 2020, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details