ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

By

Published : Apr 24, 2020, 8:14 PM IST

తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా స్వయం సహాయ బృందాలు లబ్ధి పొందనున్నట్లు వివరించారు.

ysr zero interest scheme starts in rajanagaram
రాజానగరంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో ఎమ్మెల్యే జక్కంపుడి రాజా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 90 లక్షలకుపైగా మహిళల ఖాతాల్లోకి 14 వందల కోట్లు జమకానున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 8 లక్షల 78వేల పొదుపు సంఘాల ఖాతాల్లోకి ఒకేసారి సొమ్ము జమ కానున్నట్లు వివరించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details