ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో పదకొండేళ్ల బాలికపై మృగాడి అత్యాచారం

By

Published : Dec 9, 2019, 5:19 PM IST

చిత్తూరు జిల్లా వి.కోటలో పదకొండేళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మృగాడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

auto driver raped by minor girl
చిత్తూరు జిల్లా పదకొండేళ్ల బాలిక పై అత్యాచారం
Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details