ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య

By

Published : Oct 18, 2019, 12:23 PM IST

ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహాత్య చేసుకున్న ఘటన కురుబవాండ్లపల్లిలో చోటుచేసుకుంది. మృతుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

commits suicide news in Kurubawandlapalli

ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహాత్య

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లిలో సురేష్(23)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు2016లో డిగ్రీ పూర్తి చేశాడు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ,ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై గ్రామసమీపంలోకి పశువులు మేపటానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Intro:ap_atp_58_17_yuvakudu_atmahatya_av_ap10099
Date:17-10-2019
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:910002092 2
EMP ID:AP10099
యువకుడి ఆత్మహత్య
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లిలో డిగ్రీ పూర్తిచేసిన సురేష్(23) అనే యువకుడు గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మృతుడు సురేష్ 2016 లో డిగ్రీ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై గ్రామసమీపంలోకి పశువులు మేపటానికి వెళ్లిన సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసు స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, శవ పరీక్ష కోసం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు...Body:ap_atp_58_17_yuvakudu_atmahatya_av_ap10099Conclusion:9100020922

ABOUT THE AUTHOR

...view details