ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదు

By

Published : Oct 8, 2020, 8:10 PM IST

రాష్ట్రంలో కొత్తగా 5,292 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 7,39,719కి చేరింది.

రాష్ట్రంలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,128 మంది మృతి చెందారు. ప్రస్తుతం 48,661 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. వైరస్ నుంచి 6,84,930 మంది బాధితులు కోలుకున్నారు.

గడచిన 24 గంటల వ్యవధిలో 66, 944 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు 63, 49, 953 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details