ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు

By

Published : Dec 25, 2020, 9:31 PM IST

వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం ఇవాళ ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది.

tirumala Srivari hundi income reached to a record level in one day
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు

వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం ఇవాళ ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది. లాక్‌డౌన్‌ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం ఈ స్థాయికి చేరటం ఇవాలేనని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details