ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నంద్యాలలో.. హీరోయిన్ అనుపమ సందడి

By

Published : Feb 17, 2022, 4:20 PM IST

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నంద్యాలలో సందడి చేశారు. పట్టణంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు.

నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ అనుపమ
నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ అనుపమ

సినీనటి అనుపమ పరమేశ్వరన్ కర్నూలు జిల్లా నంద్యాలలో సందడి చేశారు. పట్టణంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో కలిసి అనుపమ ప్రారంభించారు. అనుపమ వస్తుందన్న సమాచారంతో అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి చేరారు. నంద్యాలకు రావడం సంతోషంగా ఉందని సినీ నటి చెప్పారు.

నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ అనుపమ

ABOUT THE AUTHOR

...view details