ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిషత్‌ ఎన్నికలపై డివిజన్‌ బెంచ్‌కు ఎస్‌ఈసీ!

By

Published : Apr 6, 2021, 6:05 PM IST

Updated : Apr 6, 2021, 7:54 PM IST

SEC
ఎస్ఈసీ నీలంసాహ్ని

18:03 April 06

ఏపీలో పరిషత్‌ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిలిపివేయాలంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై అప్పీలుకు వెళ్లాలని యోచనలో ఎస్‌ఈసీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

Last Updated : Apr 6, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details