ఇంటి వద్దకే రేషన్ డెలివరీ అని వైకాపా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రజల్ని వ్యాన్ల ముందు క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్కు జత చేశారు.
'రేషన్ డోర్ డెలివరీ అంటూ.. ప్రజల్ని మోసం చేశారు'
ఇంటి వద్దకే రేషన్ డెలివరీ అని.. ప్రభుత్వం ప్రజల్ని వ్యాన్ల వద్ద క్యూలైన్లో నిలబెట్టి హింసిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్కు జత చేశారు.
nara lokesh comments on ration door delivery
"పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే, సన్న బియ్యం అని.. దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు."- నారా లోకేశ్
ఇదీ చదవండి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల