ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పొట్టి శ్రీరాములు, సర్దార్ పటేల్​కు సీఎం జగన్ నివాళులు

By

Published : Dec 15, 2020, 3:20 PM IST

అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఘనంగా నివాళులు అర్పించారు.

cm ys jagan
cm ys jagan

అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించారు. మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details