ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జన్మదిన వేడుకలకు గవర్నర్ దూరం..రాజ్​భవన్​కు రావొద్దని విజ్ఞప్తి

By

Published : Aug 2, 2020, 4:52 PM IST

ఈ ఏడాది (ఆగస్టు 3) జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్​భవన్​కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

ap  governor biswa bhusan harichandan
ap governor biswa bhusan harichandan

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది (ఆగస్టు 3) జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాజ్ భవన్​కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని...బయటికి వచ్చినా భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన కొవిడ్ నిబంధనలను పాటించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details