చెట్టును ఢీకొట్టి మంటల్లో కాలిపోయిన కారు.. ముగ్గురు ప్రయాణికులు..

By

Published : Jul 24, 2022, 10:22 AM IST

thumbnail

వేగంగా వెళ్తున్న ఓ కారు చెట్టును ఢీకొట్టింది. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి కారు దగ్ధమైంది. అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కారు నుంచి వేగంగా దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. కారులో ప్రయాణించిన ముగ్గురూ వైద్యులే. వీరందరూ నేతర్​హాట్ పర్వత ప్రాంత సందర్శనకు వెళ్తుండగా.. ఝూర్ఖండ్ గుమ్లాలోని ఘాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.