యువకుడిపై ఎద్దు దాడి.. కొమ్ములతో తిప్పేసి అమాంతం..!

By

Published : Jul 24, 2022, 9:51 PM IST

thumbnail

హిమాచల్​ప్రదేశ్​ మండి జిల్లాలో ఓ ఎద్దు యువకుడిపై దాడి చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం త్రివేణిసంగమ రేవల్​సర్​ మార్కెట్లో తిరుగుతున్న ఎద్దు.. బస్సు పక్కన ఉన్న యువకుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. కొమ్ములతో పొడిచి ఒక్కసారిగా తిప్పేసింది. దీంతో యువకుడికి గాయలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.