శునకంపై సూరత్​ యువకుల పైశాచికం

By

Published : Feb 17, 2021, 1:54 PM IST

thumbnail

గుజరాత్​కు చెందిన ఇద్దరు యువకులు ఓ శునకాన్ని తీవ్రంగా హింసించి చంపారు. సూరత్​లోని వేసు ప్రాంతంలో ఓ కుక్కను తాడుతో బైక్​కు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. బాధతో విలవిల్లాడిన ఆ శునకం.. కాసేపటికి ప్రాణాలు విడిచింది. ఈ వీడియో ఆధారంగా జంతు హక్కుల ఉద్యమకారిణి ఒకరు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా... మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.