ETV Bharat / state

ఆవుల అక్రమ రవాణ... డ్రైవర్​ అరెస్ట్​

author img

By

Published : May 20, 2019, 7:59 PM IST

విశాఖపట్నం నుంచి హైదరాబాద్​కు గోవులను తరలిస్తున్న లారీని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని, ఆవులను గోశాలకు తరలించారు.

ఆవుల అక్రమ రవాణ... డ్రైవర్​ అరెస్ట్​

ఆవుల అక్రమ రవాణ... డ్రైవర్​ అరెస్ట్​

విశాఖపట్నం నుంచి హైదరాబాద్​ జీడిమెట్లకు గోవులను తరలిస్తున్న లారీని యాదాద్రి జిల్లా మోత్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం మీదుగా హైదరాబాద్​ వెళ్తున్న లారీలో మూగజీవాలు ఉండడాన్ని గమనించిన మోత్కూరు యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఆవులను రాజపేట గోశాలకు తరలించారు.

ఇవీచూడండి: "యాదాద్రి భువనగిరిలో ఎస్​ఓటీ దాడులు"

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
విశాఖపట్నం నుండి ఇ హైదరాబాద్ జీడిమెట్ల కు అక్రమంగా తరలిస్తున్న ఆవుల లారీ ని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రాలు స్థానిక యువకులు వాహనాలను ఆపి పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి ఇ విశాఖపట్నం నుండి AP 29 TB 4987 నెంబరు గల లారీ లో 24 ఆవు దూడలు 5 ఎద్దు దూడలు మొత్తం 29 పశువులను, లారీలో లోడ్ చేసుకొని ఖమ్మం మీదుగా హైద్రాబాద్ లోని జీడిమెట్ల కు తరలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక యువకులు కొందరు లారీ పై అనుమానం కలిగి లారీ ని ఆపి పరిశీలించగా అందులో ఆవులు ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని లారీని మరియు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని, ఆవులను యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గోశాల కు తరలించారు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.