వనపర్తి మున్సిపాలిటీలోని పోలింగ్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో 32 వార్డులకు సంబంధించిన 68 బాక్సులు భద్రపరిచారు. ఈ నెల 25న కౌటింగ్ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి