Chalo Vijayawada: తీవ్రస్థాయికి ఉద్యోగుల ఉద్యమం.. పోరు ఎంతవరకు..?

By

Published : Feb 2, 2022, 9:16 PM IST

thumbnail

Chalo Vijayawada: రాష్ట్రంలో ఉద్యోగుల ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. చలో విజయవాడ పిలుపుతో మరింత ఉత్కంఠ నెలకొంది. కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా.. నిర్వహించి తీరుతామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పీఆర్సీ సాధన సమితి కార్యాచరణ ఏమిటి..? ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య ఈ పోరు ఎంతవరకు వెళ్లనుంది..? పీఆర్సీ సాధనకు ఉద్యోగులు ఏం చేయనున్నారు? అనే అంశంపై ఇవాళ్టి ప్రతిధ్వని....

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.