250వ రోజు రాజధాని పరిరక్షణ పోరాటం @ విభిన్నం.. వినూత్నం

By

Published : Aug 23, 2020, 12:02 PM IST

Updated : Aug 23, 2020, 2:29 PM IST

thumbnail

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ.. రైతులు, మహిళలు, యువత చేస్తున్న పోరాటం.. 250వ రోజు మరింత విభిన్నంగా.. వినూత్నంగా సాగింది. తమ ఆకాంక్షలను మరోసారి ప్రపంచానికి చాటేందుకు అన్ని వర్గాల ప్రజలు.. తమకు వీలైన రీతుల్లో ప్రదర్శనలు చేశారు. డప్పు కొట్టారు... ముగ్గులు వేశారు... చప్పట్లు కొట్టారు... గడ్డం గీశారు... ట్రాక్టరు తోలారు. రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లోని రైతులంతా ఇలా.. రకరకాలుగా నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు.

Last Updated : Aug 23, 2020, 2:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.