ETV Bharat / state

ఎర్రగుంటలో వైకాపా ప్రచారం ప్రారంభం

author img

By

Published : Mar 9, 2020, 12:00 PM IST

ysrcp campaign just hours after the election code came into force
ఎర్రగుంటలో వైకాపా ప్రచారం

కడప జిల్లా ఎర్రగుంట మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే వైకాపా ప్రచారం మొదలుపెట్టింది. ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ పోరులో మాజీ మంత్రి మైసూరారెడ్డి కోడలు శ్వేతారెడ్డి ఉన్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ తరుపున అందరూ కలిసికట్టుగా పని చేస్తామని శ్వేతారెడ్డి తెలిపారు. అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

..

ఎర్రగుంటలో వైకాపా ప్రచారం ప్రారంభం

ఇదీ చూడండి. రైల్వేకోడూరులో సజ్జల... స్థానిక పోరుపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.