ETV Bharat / state

Brahmamgari matam: పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు చర్చలు

author img

By

Published : Jun 22, 2021, 4:32 PM IST

Updated : Jun 22, 2021, 8:07 PM IST

Brahmam gari matam
బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు సమావేశమయ్యాయి. ఓ నిర్ణయానికి రావాలన్న మంత్రి వెల్లంపల్లి ఆదేశాలతో ఇరు కుటుంబ సభ్యులు సమావేశమయ్యాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు చర్చలు

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంపై ఇరు కుటుంబాలు సమావేశమయ్యాయి. కుటుంబసభ్యులు ఒక నిర్ణయానికి రావాలన్న మంత్రి వెల్లంపల్లి ఆదేశాలతో.. పీఠాధిపతి స్వగృహంలో ఇరు కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మొదటి భార్య నలుగురు కుమారులు హాజరవ్వగా.. రెండో భార్య మారుతి మహాలక్ష్మి ఈ సమావేశానికి వచ్చారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న దృష్ట్యా సమావేశం ఇరు కుటుంబాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.

ఇదీ చదవండి:

YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్​ చేయూత: సీఎం జగన్​

ViJay Thalapathi: రికార్డుల 'మాస్టర్'.. బాక్సాఫీస్ బ్లాక్​బాస్టర్

Last Updated :Jun 22, 2021, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.