ETV Bharat / state

లోకానికి సెలవు... అవయవాలు దానం చేయాలంటూ సూసైడ్​ నోట్​

author img

By

Published : Nov 23, 2019, 2:59 PM IST

ఏమైందో ఏమో తెలియదు కాని...కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థి లోకానికి సెలవు లేఖ రాశాడు. తల్లిదండ్రులకు తానేం చేయలేకపోతున్నాననే వేదనతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

బీటెక్ విద్యార్థి వివేక్

లోకానికి సెలవు లేఖ...నా అవయవాలు దానం చేయండి.

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలంలో బీటెక్ విద్యార్థి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివేక్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని లేఖలో తెలిపాడు. నా తల్లిదండ్రులు నాకు అన్ని ఇచ్చారని... వారికి నేనేం చేయలేకపోతున్నానని మనస్థాపానికి గురైయ్యాడు. అన్న సాయికి... అమ్మనాన్నను జాగ్రత్తగా చూసుకోమని, మరో జన్మంటూ ఉంటే మళ్ళీ పుడతా అంటూ కన్నీటి లేఖ రాశాడు. తన అవయవాలను ఇతరులకు దానం చేయాలని అందులో పేర్కొన్నాడు. చివరిగా.... అమ్మ ,నాన్న, అన్నయ్య, ఫ్రెండ్స్...ఐ మిస్ యు అని అక్షరాలతో లోకానికి సెలవులేఖ రాసి విగతజీవుడయ్యాడు.

ఇదీచూడండి.రాజుపాలెంలో తల్లికూతుళ్ల ఆత్మహత్యాయత్నం... కాపాడిన పోలీసులు

Intro:AP_CDP_66_23_B TEC VIDYARTHI_SUSIDE_AVB_AP10188 CON: SUBBARAYUDU:ETV CONTRIBUTER:KAMALAPURAM యాంకర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం లో బీటెక్ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి వివేక్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని నా తల్లిదండ్రులు నాకు అన్ని ఇచ్చారని వారికి నేను ఏం చేయలేకపోతున్నాను అన్న సాయి అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో మరో జన్మంటూ ఉంటే మళ్ళీ పుడతా అంటూ తన అవయవాలను ఇతరులకు అవయవ దానం చేయాలని అమ్మ నాన్న అన్నయ్య ఫ్రెండ్స్ ఐ మిస్ యు అని లెటర్ రాశాడు


Body:సూసైడ్


Conclusion:కడప జిల్లా కమలాపురం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.