అత్తిలిలో ఉమర్​ అలీషా ట్రస్టు వితరణ

author img

By

Published : May 1, 2020, 5:49 PM IST

west godavari district

కరోనా విపత్తు వేళ పేదల ఆకలి తీర్చటానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్​ అలీషా ట్రస్ట్​ సభ్యులు పేదలకు 25 రోజులుగా ఆహారం అందిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్​మెంట్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 రోజులుగా పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజూ 150 మందికి అన్నం ప్యాకెట్లు పంచుతూ తమ ఔదార్యం చాటుకుంటున్నారు. ట్రస్ట్ జిల్లా కన్వీనర్ నందం తాతయ్య ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి..

జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా మేడే వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.