ETV Bharat / state

జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజన రైతుల ధర్నా

author img

By

Published : Nov 25, 2019, 9:09 PM IST

జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజన రైతులు ధర్నా

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజన రైతులు ధర్నా చేపట్టారు. ఇళ్ల పట్టాలతో పాటు గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజన రైతులు ధర్నా

పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మండలాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని... జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా చేశారు. పదేళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నా... వాటికి సంబంధించి పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారని గిరిజన సంఘం నాయకులు ఆరోపించారు. వచ్చే ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలతో పాటు...సాగు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'భవనంపై నుంచి దూకేస్తా'నంటూ వ్యక్తి హల్​చల్

Intro:AP_TPG_21_25_TRIBES_DHARNA_AVB_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ మండలాలలో కొండ పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలంటూ జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా చేశారు పదేళ్లుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న నేటికి వాటికి సంబంధించి పట్టాలు ఇవ్వడం లో రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారని గిరిజన సంఘం నాయకులు ఆరోపించారు వచ్చే ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాల తో పాటు గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు


Body:tribes ధర్నా


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.