ETV Bharat / state

suicide: రైలుకింద పడి.. వివాహిత, యువకుడు ఆత్మహత్య

author img

By

Published : Jan 5, 2022, 11:54 AM IST

Updated : Jan 5, 2022, 12:50 PM IST

రైలు కింద పడి వివాహిత, యువకుడు ఆత్మహత్య
రైలు కింద పడి వివాహిత, యువకుడు ఆత్మహత్య

11:49 January 05

suicide: వివాహిత, యువకుడు ఆత్మహత్య

suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో.. రైలు కింద పడి ఓ వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఏలూరుకు చెందిన అరుణకుమారి, రాజమహేంద్రవరానికి చెందిన హేముగా గుర్తించారు. చనిపోతానంటూ వివాహిత నిన్న రాత్రి డైరీలో రాసి.. ఇంట్లోంచి బయటకు వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

PERNI NANI COMMENTS ON RGV: సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు: పేర్ని నాని

Last Updated :Jan 5, 2022, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.